UPDATES  

 మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వం విప్ రేగా

మన్యం న్యూస్ అశ్వాపురం:పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన వల్లపు మల్లయ్య ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడి అమరేందర్,జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణారెడ్డి,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మొగిళ్ళ వీరారెడ్డి,గోపిరెడ్డి,వల్లపు కృష్ణ,కునుసోత్ సూర్య ,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !