మన్యం న్యూస్,పినపాక:పినపాక, మణుగూరు మండలాల్లో విప్ రేగా సతీమణి రేగా సుధారాణి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వదించారు.చర్చి లో ప్రార్థనలు నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరమశించి వారికి ధైర్యం నూరి పోశారు.
![](https://manyamnews.com/wp-content/uploads/2024/07/IMG-20240702-WA0008.jpg)
మన్యం న్యూస్,పినపాక:పినపాక, మణుగూరు మండలాల్లో విప్ రేగా సతీమణి రేగా సుధారాణి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వదించారు.చర్చి లో ప్రార్థనలు నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరమశించి వారికి ధైర్యం నూరి పోశారు.