UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 ఏడూళ్ల బయ్యారం లో రేగా రోడ్ షో అదుర్స్..

  • ఏడూళ్ల బయ్యారం లో రేగా రోడ్ షో అదుర్స్
  •  ఉప్పాక బ్రిడ్జి నుండి బయ్యారం వరకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు
  • అడుగడుగునా జననీరాజనం
  • జోష్ లో బీ ఆర్ ఎస్ శ్రేణులు

మన్యం న్యూస్,పినపాక:మండల పరిధి ఏడూళ్ల బయ్యారంలో నిర్వహించిన బీ.ఆర్.ఎస్ రోడ్ షో సోమవారం అదుర్స్ అనేలా నిర్వహించారు. తొలుత ఉప్పాక బ్రిడ్జి నుండి ఈ.బయ్యారం వరకు బీ ఆర్ ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ అభ్యర్థి రేగా కాంతారావు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రోడ్ షో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడారు.దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు రక్షణ అని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పాటు పినపాక నియోజకవర్గం లో భారీ మెజార్టీతో గులాబీ జెండా ను ఎగుర వెయ్యబోతున్నాం అని ఆయన తెలిపారు, ఈనెల 30 తేదీన జరగను ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !