మన్యం న్యూస్ ములకలపల్లి:
మండలం లోని తోగ్గుడెం గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాద్యాయుడు మద్యం మత్తులో విద్యార్థిని చితకబాదాడు.ఈ విషయమై ఉపాధ్యాయూనిపై గ్రామస్తులు,పలుమార్లు ఉన్నతాధికారులకు పిర్యాదు ఇచ్చిన చర్యలు తీసుకోవడం లేదంటు గ్రామస్తులు తెలిపారు.