UPDATES  

 శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు..

ఏపీ, తెలంగాణ నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం డిసెంబర్, జనవరిలో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-కొల్లం, సికింద్రాబాద్-కొట్టాయం, కాకినాడ-కొట్టాయంల మధ్య ఈ రైళ్లు రాకపోకలు నడపనున్నారు. ఈ నెలలో 27 నుంచి 30 తేదీల మధ్య నాలుగు రైళ్లు, జనవరి 3 నుంచి 15 వరకు మరో 18 రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !