UPDATES  

 ఆర్జీవీ వ్యూహానికి ‘U’ స‌ర్టిఫికేట్..

ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కిస్తున్న చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. అయితే ఇందులో ‘వ్యూహం’ సినిమా నవంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించ‌డంతో మూవీ వాయిదా ప‌డింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘U’ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. డిసెంబర్ 29న ‘వ్యూహం’ థియేటర్లలోకి రాబోతుంది అంటూ వర్మ రాసుకొచ్చాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !