UPDATES  

 జనవరి 10 తో పెండింగ్ చలాన్ల గడువు ముగుస్తుంది..అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్..

 

మన్యం న్యూస్ గుండాల: జనవరి 10 వ తారీకు తో పెండింగ్ చలానా పై రాయితీతో కూడిన సమయ ముగుస్తున్నందున వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ వాహనదారులను కోరారు. మరో రెండు రోజుల్లో గడువు ముగుస్తుందని భారీ మొత్తంలో చలాన్లపై రాయితీని ఇచ్చినందున ఇలాంటి అవకాశాన్ని వాహనదారులందరూ ఉపయోగించుకొని పెండింగ్ చలానాలను కట్టాలని ఆయన కోరారు. అవకాశం ముగిసిన తర్వాత ఎంత చలానా ఉందో అంత కట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !