UPDATES  

 చనిపోయిన వారి ముక్కులో దూది ఎందుకు పెడతారో తెలుసా..!

మనిషి మరణించిన తర్వాత ముక్కులో దూది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారని చాలా మందికి సందేహాలు వచ్చే ఉంటాయి. మనిషి మరణించిన తర్వాత. ముక్కులో నుంచి, చెవిలో నుంచి ఒక ప్రత్యేకమైన ద్రవం బయటకు వస్తుంది. ఆ ద్రవాన్ని బయటకు రానివ్వకుండా ఆపడానికి దూది పెడతారు. మరణాంతరం శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా వెళ్లకుండా ఉండటానికి దూదితో ఉంచుతారు. ఇలా పెట్టడం వల్ల గాలి కూడా లోపలికి వెళ్లదు. దీంతో మృత దేహం త్వరగా పాడవ్వకుండా ఉంటుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !