UPDATES  

 మహేశ్ బాబు కెరీర్‌లోనే హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్..!

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా మహేశ్ కెరీర్‌లోనే హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ.42 కోట్లు, సీడెడ్‌లో రూ.13.75 కోట్లు, ఆంధ్రాలో రూ.47.25 కోట్లు.. తెలంగాణ, ఏపీలో కలిపి రూ.103 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లకు బిజినెస్ చేసినట్లు అంచనా.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !