UPDATES  

 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..

భారత్ 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గురువారం ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్‌లో ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్‌ అభివృద్ధికి రిలయన్స్‌ సంస్థ కట్టుబడి ఉంటుందని, రిలయన్స్ ఎప్పటికీ గుజరాతీ కంపెనీ అని తెలిపారు. ఈ సందర్భంగా ముఖేష్‌ ప్రధాన మంత్రి మోడీకి కృతజ్ఞతలు చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !