UPDATES  

 నేడు కృష్ణా జలాల వివాదంపై కీలక భేటీ..

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ సమావేశం నిర్వహించనున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ ల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. నీటి వాటాలు, వరద జలాల మళ్లింపు వంటి అంశాలపై కూడా చర్చ జరగనుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !