మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలం లోని రాజుపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోడం గౌరయ్య ఇటీవల స్వర్గస్తులు అయిన విషయం తెలుసుకొని రాజుపేట లోని వారి కుటుంబం సభ్యులను ఓదార్చి,ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన దశదిన కర్మకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ ధనసరి సూర్య. ఈ కార్యక్రమంలో
నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు,మండల నాయకులు, మండల సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు హాజరయ్యారు.