UPDATES  

 అయోధ్య నుంచి ఆహ్వానం అందుకున్న తెలుగు నటులు వీరే..!

అయోధ్యలోని రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 22న జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వారిలో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాజ‌మౌళి, మోహన్ బాబు ఉన్నారు. అలాగే రజినీకాంత్, ధనుష్, మోహ‌న్ లాల్, సురేష్ గోపి, రిష‌బ్ శెట్టి, శివ‌రాజ్ కుమార్, సుదీప్ తదితరులు ఆహ్వానం అందుకున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !