UPDATES  

 అయోధ్య చేరుకున్న పవన్ కళ్యాణ్..

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపనకు మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈ వేడుకకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేడుకలో పాల్గొనేందుకు టాలీవుడ్ పవర్‌ స్టార్, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం అయోధ్యకు చేరుకున్నారు. కాగా, రామమందిర నిర్మాణం కోసం రూ.30 లక్షల విరాళాన్ని పవన్ కళ్యాణ్ అందజేసిన విషయం తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !