UPDATES  

 ధనుష్-నాగార్జున మూవీ నుంచి మరో అప్‌డేట్..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, అక్కినేని నాగార్జున నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘డీఎన్ఎస్’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ని ఆహ్వానిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో.. హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !