UPDATES  

 అంకెల్లో అయోధ్య మందిరం వివరాలు….

అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుకలను ప్రపంచంలోని హిందువులంతా పండుగలా చేసుకుంటున్నారు. ఈ తరుణంలో అయోధ్యలో నూతనంగా నిర్మించబడిన ఆ శ్రీ రాముని దివ్య మందిరం గురించిన అంకెల వివరాలు మీ కోసం..

 

శంకుస్థాపన జరిగిన తేదీ: 5.08.2020

ప్రాణ ప్రతిష్ఠ: 22.01.2024

మందిరం నిర్మాణం సంపూర్ణమయ్యేది (అంచనా) : 2026 నాటికి

ఆలయం విస్తీర్ణం : 2.77 ఎకరాలు

నిర్మాణ విస్తీర్ణం : 57,400 చదరపు అడుగులు

ఆలయం పొడవు : 360 అడుగులు

ఆలయం వెడల్పు : 235 అడుగులు

ఆలయ శిఖరం ఎత్తు : 161 అడుగులు

ప్రవేశ ద్వారాలు : 12

గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు : 51 అంగుళాలు

భక్తులకు దర్శనం ఇచ్చే దూరం : 35 అడుగులు

రామమందిరం కాంప్లెక్స్‌ మొత్తం విస్తీర్ణం : 110 ఎకరాలు

ఏకకాలంలో కాంప్లెక్స్‌లో ఎంతమంది ఉండొచ్చు : 10 లక్షల మంది వరకు

రామ మందిరానికి అయిన ఖర్చు : 900 కోట్లు

కాంప్లెక్స్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చు అంచనా : 1,800 కోట్లు

జూన్, 2022 నాటికి ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలు : 3,400 కోట్లు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !