UPDATES  

 గాజా ప్రస్తుత పరిస్థితులపై WHO చీఫ్ భావోద్వేగం..

గాజా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ భావోద్వేగం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ పాలక మండలి సమావేశంలో టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందన్నారు. గాజాలో ప్రస్తుత పరిస్థితులు నరకప్రాయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !