UPDATES  

 జాజ్‌పూర్‌లో 123 అడుగుల భారీ శివుని విగ్రహం..

ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌లో 123 అడుగుల పొడవుతో భారీ శివుని విగ్రహం రూపు దిద్దుకుంటోంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 8న ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వరాహ క్షేత్ర అభివృద్ధి ప్రాజెక్టు కింద బైతరణి నది ఒడ్డున వరాహనాథ్ మందిరం సమీపంలో దీనిని నిర్మిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఈ విగ్రహ నిర్మాణ బాధ్యతలు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !