UPDATES  

 ఇండియన్ రైల్వేస్ సరికొత్త రికార్డు..

భారతీయ రైల్వే సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో భారతీయ రైల్వే 75 శాతం మూలధన వ్యయం వినియోగించింది. డిసెంబర్ 2023 వరకు సుమారుగా రూ.1,95,929.97 కోట్ల వినియోగాన్ని నమోదు చేసింది. 2022 డిసెంబర్‌లో రూ1,46,248.73 కోట్లు వ్యయం వినియోగం చేసింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది మూలధన వ్యయ వినియోగం 33 శాతం ఎక్కువ

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !