మన్యం న్యూస్ నూగూర్ వెంకటాపురం
చతిస్గడ్ సుఖమా జిల్లాలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది.
అనుకోని రీతిగా
పోలీసులపై మావోలు విరుచుక పడ్డారు
మావోయిస్టులకు పోలీసులకు మధ్య బీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో
ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లుగా ఉన్నత వర్గాలు తెలిపాయి. ఇంకా
పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు.
గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం రాయ్పూర్కు తరలించినట్టుగా ఉన్నత వర్గాలు తెలియజేశాయి. జాగరగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకలగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…