UPDATES  

 మన్యంలో మరోసారి తుపాకిమోతలు..

 

మన్యం న్యూస్ నూగూర్ వెంకటాపురం

 

చతిస్గడ్ సుఖమా జిల్లాలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది.

అనుకోని రీతిగా

పోలీసులపై మావోలు విరుచుక పడ్డారు

మావోయిస్టులకు పోలీసులకు మధ్య బీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో

ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లుగా ఉన్నత వర్గాలు తెలిపాయి. ఇంకా

పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు.

గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కు తరలించినట్టుగా ఉన్నత వర్గాలు తెలియజేశాయి. జాగరగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకలగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !