ఏపీ రాజధాని అమరావతి ఇష్యూ కథాంశంగా సినిమా రాబోతోంది. భాను శంకర్ దర్శకత్వంలో ‘రాజధాని ఫైల్స్’ పేరుతో కంఠమనేని రవి శంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అమరావతి అంశంపై జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సినిమాలో నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
