UPDATES  

 గాయపడిన పాత్రికేయున్ని పరమార్శించి జ్వాలా చారిటబుల్ ట్రస్ట్..

 

మన్యం న్యూస్, మంగపేట

మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన పాత్రికేయుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయలపాలైనాడు పాత్రికేయుడు ఇషాక్ నివాసానికి వెళ్లి పరామర్శించి చికిత్స కై కొంత నగదు, పండ్లు దాతలసహకారంతో అందచేశారు ఈ కార్యక్రమం లొ జ్వాలా ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,ఉపాధ్యాక్షులు పుల్లంశెట్టి అజయ్,ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్,కార్యదర్శి ఆత్మకురి సతీశ్, కోశాధికారి ముప్పారపు రాజు,కొండపర్తి నగేష్,మీడియా ఇంచార్జ్ కర్రి రామ్మోహన్ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,సంతోష్,దివాకర్ రెడ్డి, పాత్రికేయులు సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !