UPDATES  

 భారత్ లో కలవరపెడుతున్న క్యాన్సర్ కేసులు..

భారతదేశంలో క్యాన్సర్ కేసులు కలవరపెడుతున్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడించాయి. ఈ వ్యాధి కారణంగా ఒకే ఏడాది 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పెదవి-నోరు, ఊపిరితిత్తులు మరియు అన్నవాహిక క్యాన్సర్లు దేశంలోని పురుషులలో ఎక్కువగా నమోదవుతున్నాయి. మహిళల విషయంలో, రొమ్ము, గర్భాశయ మరియు అండాశయ క్యాన్సర్లు ఎక్కువగా నివేదించబడుతున్నాయని WHO తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !