UPDATES  

 అలాంటి కథ ఉంటే భాషతో సంబంధం లేకుండా నటిస్తా: శోభితా..

‘గూఢచారి’ సినిమాతో నటి శోభితా ధూళిపాళ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా ఈ బామ హాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైంది. దేవ్‌ పటేల్ స్వీయ దర్శకత్వంలో శోభితా ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘మంకీ మ్యాన్‌’. ఇందులో తన పాత్రపై ఆమె స్పందించారు. ‘ఈ మూవీ కథ భావోద్వేగపూరితమైనది. నాకెంతో స్ఫూర్తినిచ్చింది. విభిన్నమైన స్క్రిప్ట్‌ ఉంటే భాషతో సంబంధం లేకుండా నటిస్తా. మంకీ మ్యాన్‌ నాపై నాకున్న నమ్మకాన్ని పెంచింది’ అని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !