UPDATES  

 ఈ ఏడాదిలోనే పశుగణన.. కేంద్రం నిర్ణయం..

దేశంలో ఈ ఏడాది పశుగణనను చేపట్టేందుకు కేంద్ర పశుసంవర్ధక శాఖ సిద్ధమైంది. ఈ పశుగణనను సెప్టెంబర్‌ – డిసెంబర్‌ మాసాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ అధ్యక్షతన రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు, సాంకేతిక కమిటీ సభ్యులతో మంత్రిత్వ శాఖ సెన్సిటైజేషన్ సమావేశాన్ని నిర్వహించింది. ఆయా రాష్ట్రాల సహకారంతో 21వ పశుగణనను పూర్తి చేయాలని వెల్లడించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !