మన్యం న్యూస్ కరకగూడెం:కరకగూడెం మండల నూతన తహశీల్దారుగా భాద్యతలు చెపట్టిన సిహెచ్.నరేష్ ని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి వంగరి.సత్తిష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి అనంతరం శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు బోడ.ముత్తయ్య,నాయకులు బొడ.నాగరాజు పాల్గొన్నారు.