UPDATES  

 ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయులు.. కేంద్రం కీలక సూచన.

రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పలువురు భారతీయులు పనిచేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. ‘కొంతమంది భారతీయులు రష్యా సైన్యంలో సహాయక ఉద్యోగాల కోసం పనిచేస్తున్నట్లు మాకు తెలుసు. భారతీయ పౌరులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వివాదాలకు దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము’ అని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !