UPDATES  

 భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయం ప్రారంబించిన పల్నాటి సతీష్…

మన్యం న్యూస్, మంగపేట.

మంగపేట మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయన్ని మండల అద్యక్షులు పల్నాటి సతీష్ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ములుగు జిల్లా మైనారిటీ మోర్చ అధ్యక్షులు మహ్మద్ పాషా, మాజీ మండల అధ్య క్షుడు యార్రంగాని వీరన్ కుమార్ హాజరు కాగా పార్టీ మండల అధ్యక్షులు అధ్యర్యంలో నూతన మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకో వడం జరిగింది.మండల ఉపాధ్యక్షులు చీకట్ల ఏక స్వామి దిడ్డి రమేష్ బట్ట చందర్ రావు శ్రీరామ్ అశోక్ కలతి రాంబాబు ప్రధాన కార్యదర్శులుగా కొల్లి పూర్ణ చంద్రరావు,ఇందరపు ప్రతాప్, కార్యదర్శులుగా నిడిద వోలు శ్రీనివాస్,బోల్లి కుంట్ట సాంబ య్య,రాంగాని నరేందర్ కోశాధికారి బూర సుధాకర్ కార్యవర్గ సభ్యులు గోమసు నరసింహారావు కిసాన్ మొర్చ అధ్యక్షులు బట్ట రాములు ను ఎన్నుకోవడం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !