‘వెయ్ దరువెయ్’ మార్చి 15న సినిమాను గ్రాండ్గా రిలీజ్ కానుంది. మంగళవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రంలో సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు ఈ చిత్రం నిర్మించారు.
