UPDATES  

 ఎన్నికల తర్వాత జనాభా లెక్కలు..

జనగణన అంశం గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం మరోసారి జనగణన తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల సమరం ప్రక్రియ ముగిసిన అనంతరం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ కోసం దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఓ మీడియా కథనంలో వెల్లడించింది. ఈ సర్వే దాదాపు 12 నెలల పాటు కొనసాగనున్నట్లు సదరు మీడియా కథనంలో పేర్కొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !