మన్యం న్యూస్ కరకగూడెం: గొల్లగూడెం గ్రామనికి చెందిన బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇర్ప.రామయ్య-అంజలి దంపతుల ఏకైక పుత్రిక కావేరీ వివాహ ప్రథాన వేడుకకు హాజరై కాబోయే నూతన వధువుని ఆశీర్వదించి చీరను కానుకగా అందజేసిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బిఅర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, సీనియర్ నాయకుల మల్కం వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ ఇర్ప.విజయ్ కుమార్ బట్టా.బిక్షపతి,సుతారి.నాగేశ్వరరావు, చెను సాంబయ్య,వినోద్ కుమార్ కుంజ.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.