UPDATES  

 మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

మన్యం న్యూస్ గుండాల: గుండాల ప్రాథమిక వైద్యశాల వైద్యుడు మనీష్ రెడ్డి ఆధ్వర్యంలో మండలం పరిధిలోని మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో మొత్తం 60 మందికి చూడగా 15 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చామని డాక్టర్ మనిష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శ్రీహరి, ఏఎన్ఎం భువనేశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !