UPDATES  

 హైకోర్డును ఆశ్రయించిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?

ప్లాట్ కొనుగోలు వివాదంలో స్టార్ హీరో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద జూబ్లీహిల్స్‌లో ఒక ప్లాట్ కొన్నారు. అయితే అప్పటికే ఆ ప్లాట్‌పై లోన్ తీసుకున్న ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టారు. దీంతో ప్లాట్‌ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి. ఈ నేపథ్యంలో 2019లోనే బ్యాంకు మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా డీఆర్టీ రావడంతో కోర్టు మెట్లెక్కారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !