UPDATES  

 ఓరీ నాయ‌నో.. మహిళ కడుపులో 570 రాళ్లు..!

ఏపీలోని అమలాపురంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ మహిళ కడుపు నొప్పితో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు కడుపులో 570 రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అసాధారణ పరిణామంతో కంగుతిన డాక్టర్లు చివరికి ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్న విధంగా సర్జరీ చేసి ఆమెను రక్షించారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !