UPDATES  

 రబ్బానీ కుటుంబాన్ని పరామర్శించిన రేగా..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం, (మే 22)::
మండల పరిధిలోని లక్ష్మీనగరం గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రబ్బానీ కుటుంబాన్ని జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించారు. అజ్మత్ మరణం గల కారణాలను వారిని అడిగి తెలుసుకుని వారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి సీనియర్ నాయకులు కొత్తూరి సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !