UPDATES  

 నిర్మాతలకు ఎగ్జిబిటర్ల డిమాండ్స్ ఇవే..!

సినీ నిర్మాతలు పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత తప్పదని తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు హెచ్చరించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను వెల్లడించారు.

* ఇతర రాష్ట్రాల తరహాలో నిర్మాతలు ఎగ్జిబిటర్లకు పర్సంటేజీ ఇవ్వాలి.

* అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించం.

* మల్టీఫ్లెక్స్ తరహాలో పర్సంటేజీ ఇవ్వాలి.

* జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు.

* ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు రద్దు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !