UPDATES  

 ఎఫ్‌వై25లో భారత్ 7% వృద్ధి సాధిస్తుంది: ఆర్బీఐ.

భారత్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో (FY25) 7శాతం వృద్ధి సాధిస్తుందని RBI తన యాన్యువల్ రిపోర్ట్‌లో వెల్లడించింది. బ్యాలెన్స్ షీట్ FY24లో 11.08% వృద్ధి చెంది రూ.70.48లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఫోరెక్స్ లావాదేవీలతో రూ.83,616 కోట్ల లాభం, ఫారెన్ సెక్యూరిటీలపై వడ్డీతో రూ.65,328కోట్ల ఆదాయన్ని ఆర్జించింది. ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని, కానీ ఆహార ద్రవ్యోల్బణంతో సవాళ్లు ఎదురుకావొచ్చని RBI పేర్కొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !