UPDATES  

 ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు…

మన్యం న్యూస్ మంగపేట.

శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా మంగపేట మండలం వ్యాప్తంగా అన్ని గ్రామాల లోని అభయాంజనేయ స్వామి ఆలయాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ములుగు-భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దు గ్రామం అయినా అఖినే మల్లారం లో ఆలయ కమిటీ చైర్మన్ నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించా రు వందలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అకినేపల్లి మల్లారం టీ కొత్తగూడెం జంట గ్రామాల ప్రజలు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !