UPDATES  

 పదేళ్లలో పెట్రోల్, డీజిల్ వాహనాలు తొలగిస్తాం: నితిన్ గడ్కరీ..

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలోగా దేశం నుంచి 36 కోట్ల డీజిల్, పెట్రోల్ వాహనాలను తొలగించాలనుకుంటున్నాను. ప్రస్తుతం వీటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు, బస్సులు మారాయి. డీజిల్ వాహనాల్లో రూ.100 ఖర్చయితే ఈవీల్లో కేవలం రూ.4ల విద్యుత్ సరిపోతుంది’ అని చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !