UPDATES  

 మెరుగైన వ్యవసాయంతో ఆహార సంక్షోభాన్ని నివారించవచ్చు..!

దేశంలో ఓ పక్క పెరుగుతున్న జనాభా.. మరో పక్క తగ్గుతున్న వ్యవసాయం. దీంతో ఆకలి చావులు. ఈ క్రమంలో 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తని పెంచడం అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తే ఆహార సంక్షోభాన్ని నివారించవచ్చు. మెరుగైన పంట, నిల్వ, రవాణా, మార్కెట్ యంత్రాంగాలతో పాటు, చట్టపరమైన చర్యలతో అనేక కార్యక్రమాల ద్వారా ఆహార నష్టాలను తగ్గించవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !