UPDATES  

 ఇవాళ అమిత్ షా ఉగ్రదాడి కీలక సమావేశం..

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వరుస దాడులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఢిల్లీలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ&కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తదితరులు హాజరుకానున్నారు. మరోవైపు అమర్‌నాథ్ యాత్ర భద్రత తదితర అంశాలపై అమిత్ షా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !