UPDATES  

 రియాసీ ఉగ్రదాడి కేసు NIAకు అప్పగింత…

రియాసీ ఉగ్రదాడి కేసును కేంద్ర హోంమంత్రిత్వశాఖ NIAకు అప్పగించింది. ఈ ఘటనపై ఉపా చట్టం కింద NIA కేసు నమోదు చేసింది. కాగా ఇటీవల శివ్‌ఖోరీ ఆలయం నుంచి మాతా వైష్ణవిదేవి గుడికి బయల్దేరిన బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. 33 మంది గాయపడ్డారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !