UPDATES  

 పలకరించిన తొలకరి..ఉదృతంగా ప్రవహించిన కిన్నెరసాని..సాగు బడికి సంసిద్ధమైన రైతన్న..!

మన్యం న్యూస్ గుండాల: రైతన్న సాగు బడి కాలం వచ్చినప్పటికీ తొలకరి పలకరించకపోవడంతో రైతన్నలు ఆందోళన మొదలైంది. శుక్రవారం తెల్లవారుజాము నుండి తొలకరి చినుకు పలకరించడంతో రైతన్నలో ఆనందం మొదలైంది. ఇప్పటికే సిద్ధం చేసుకున్న రైతన్న సాగు బడికి సంసిద్ధమయ్యాడు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కిన్నెరసాని వాగు ఉదృతంగా ప్రవహించడంతో లో లెవెల్ వంతెన పైనుండి ప్రవహించడం వలన కొడవటంచ గ్రామానికి రాకపోకలు ఆగిపోయాయి. లేటుగా పలకరించినప్పటికీ సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !