UPDATES  

 సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి..!

వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. అయితే రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచించారు. విత్తుకోడానికి ముందు భూసార పరీక్షలు చేయించి, ఏ పంటలు వేస్తే మంచి లాభాలు వస్తాయో తెలుసుకోవాలి తెలిపారు. అలాగే ఎరువులు, పురుగుల మందులను మోతాదుకు మించనీయవద్దని.. అలా చేస్తే లాభం కంటే నష్టమే అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !