UPDATES  

 నేడు పోలవరంపై శ్వేతపత్రం విడుదల..

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. కాగా, కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం శనివారం పోలవరం పరిశీలనకు రానుంది. దీనిపై నివేదికను రూపొందించనుంది. దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !