UPDATES  

 అనంత్ అంబానీ- రాధికల వివాహం.. అంబానీపై ట్రోల్స్..!

అనంత్ అంబానీ- రాధికల వివాహానికి రూ.1,000 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య జియో సిగ్నల్ కూడా సరిగా రావట్లేదని ఫైరవుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !