UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది : టిడిపి నాయకులు శ్రీరామినేని జయరాం నాయుడు

(విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రీరామినేని జయరాం నాయుడు)

కె. ఈశ్వర్ – ప్రత్యేక ప్రతినిధి

అన్నమయ్య జిల్లా

వైసిపి పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని టిడిపి నాయకులు శ్రీరామినేని జయరాం నాయుడు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక సీనియర్ నాయకుడైన చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై కరెంట్ ఆఫ్ చేసి రాళ్లు రువ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. నిన్న 2 సెంట్ల భూమి వ్యత్యాసం ఉందన్న నెపంతో అయ్యన్నపాత్రుడు ని రాత్రికి రాత్రి కనీసం చెప్పులు కూడా వేసుకుని ఇవ్వకుండా అరెస్టు చేయడం చూస్తుంటే ఇది రాక్షస పాలన అని స్పష్టంగా అవగతమవుతుందన్నారు. రెండు సెంట్ల కోసం కోసం అంత యాగీ చేసిన వైసిపి నాయకులు రెండు వేల ఎకరాలు, మూడు ఎకరాలుకబ్జా చేస్తుండటం ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే కాలంలో వైకాపాకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా రాజరిక పాలన కొనసాగుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !