UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 విదేశాల్లో రెండు సిరీస్‌లు.. .. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు చాలా బిజీ షెడ్యూల్

టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన భారత జట్టు ఆ బాధలో ఎక్కువ రోజులు గడపడానికి టైం లేదు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో భారత జట్టు బిజీ షెడ్యూల్ మొదలవుతుంది. ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ ఓటమి తర్వాత భారత జట్టు స్వదేశానికి రాదు. కొందరు ఆటగాళ్లు మినహా అందరూ న్యూజిల్యాండ్‌కు వెళ్తారు. విదేశాల్లో రెండు సిరీస్‌లు.. .. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు చాలా బిజీ షెడ్యూల్ మొదలవుతుంది. ఆస్ట్రేలియా నుంచి టీమిండియా స్వదేశం రావడానికి లేదు.

అక్కడి నుంచి నేరుగా న్యూజిల్యాండ్ చేరుకుంటుంది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడుతుంది. న్యూజిల్యాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడు. వన్డే సిరీస్‌లో శిఖర్ ధావన్ జట్టు పగ్గాలు అందుకుంటాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. సీనియర్లకు విశ్రాంతి.. సీనియర్లకు విశ్రాంతి.. కివీస్ సిరీస్‌లో వెటరన్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వాళ్లు ఆడరు. వీళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. కివీస్ గడ్డపై వైట్ బాల్ సిరీసులు ముగిసిన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ వెళ్తుంది. అక్కడ వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడుతుంది.

బంగ్లా సిరీస్‌లో విరాట్, రోహిత్ తదితర వెటరన్ ఆటగాళ్లు కూడా జట్టుతో కలుస్తారు. స్వదేశంలో మూడు సిరీస్‌లు స్వదేశంలో మూడు సిరీస్‌లు బంగ్లా పర్యటన నుంచి భారత జట్టు స్వదేశానికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత వరుసగా శ్రీలంక, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలతో స్వదేశంలో సిరీస్‌లు ఆడుతుంది. శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. ఆ తర్వాత కివీస్‌తో కూడా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అనంతరం ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఈ బిజీ షెడ్యూల్‌ ఏడాది చివరి వరకు కొనసాగుతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !