UPDATES  

 వచ్చే ఏడాది అతి చౌకగా 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం

వచ్చే ఏడాది అతి చౌకగా 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం వుంది. మోటరోలా కంపెనీ నుంచి ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ జీ52 4జీ మోడల్‌గా రానుంది.
ఈ ఫోన్ 6.5 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లేను కలిగివుంటుంది. 900 యువాన్లుగా చైనాలో ధరను నిర్ణయించింది. భారత కరెన్సీ ప్రకారం రూ.10,700గా ఈ ఫోన్ ధరను నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నయి.

ఫీచర్స్..

8జీబీ ర్యామ్

128 జీబీ స్టోరేజ్

50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా

సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్

120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్,

క్వాల్ కామ్ ప్రాసెసర్.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !