UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 తక్కువ ధరకే సూపర్ ఫోన్.. ఆవిష్కరించిన శాంసంగ్

స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీల్లో ఒకటైన శాంసంగ్ కంపెనీ మరో కొత్త మోడల్ ఫోనును ఆవిష్కరించింది. తక్కువ ధరకే మొబైల్ ఫోన్ కొనాలని భావించే మొబైల్ వినియోగదారులకు ఎంతో చౌకగా ఉంటుంది. రూ.8500తో 8జీబీ ర్యామ్‌తో ఈ ఫోను తీసుకొచ్చింది. పైగా, మంచివేగంతో 128 జీపీ మెగా స్టోరేజ్‌ను కల్పించిది. 5 వేల ఎంఏహెచ్‌తో పవర్ ఫుల్ బ్యాటరీని అమర్చింది. బడ్జెట్ ఫోన్ కేటగిరీలో ఈ ఫోను తీసుకొచ్చింది.
తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో ప్రవేశపెట్టింది. పైగా, ఈ స్మార్ట్ ఫోన్లకు రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఉచితంగా అందించనుంది. ఈ ఫోన్ వివరాలను పరిశీలిస్తే, ఈ ఫోను పేరు మేరా ఎం 04. 8 జీబీ ర్యామ్, రోమ్ స్టోరేజీ 128 జీబీ, (1టీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకునే సౌలభ్యం ఉంది). ఎంటీకే పీ35, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, బ్యాటరీ 5000 ఎంఏహెచ్, కెమెరా 13 ఎండీ డ్యూయల్ కెమెరా, 16.55 సెం.మీ స్క్రీన్ కలిగివుండే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8500గా నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ ఫోన్ విక్రయాలు మార్కెట్‌లో మొదలయ్యాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !